👉 మామిడి చెట్టెక్కి ఒకడు పండ్లు కోశాడు. రెండవ వాడు ఏరాడు. పండ్లలో రెండు వంతులు కోసినవాడికి, ఒక వంతు ఏరిన వాడికి అనే ఒప్పందం ప్రకారం పంచుకున్నారు. ఏరిన వాడు కొసరి ఒకటి ఎక్కువ తీసుకున్నాడు. దీనితో ఇద్దరి పండ్లు సమానం అయ్యాయి. కోసిన పండ్లెన్ని? ఎవరెన్ని తీసుకున్నారు?
Comments
Post a Comment