ప్రశ్నలోనే జవాబు దాగి ఉంది. 1) గోదావరి ప్రాంతంలో పండించే పంట ఏది? 2)శాఖాహారంలో ఉండే ఆభరణం ఏది? 3) శ్వేతవర్ణం అంటే ఏమిటో తెలుపుము? 4) ఈ మైదానంలో ఏ పిండిని పారబోశారు ? 5) ఉత్తరంలో ఉండే దిక్కు ఏది ?
రెండింటికీ ఒక్కటే పదం ఏమిటో కనుక్కోండి చూద్దాం 1). వచ్చే ఆదివారం మేమంతా మా కొత్త _ _ లో షి _ _కు వెలుతున్నాం. 2). ప్రతి దానికి _ _ గటం కాకుండా, బుద్ధిగాం అడగడం _ _ వాటు చేసుకోవాలి. 3). బాలు _ _ మొదట్లోనే చేయవలసిన పనిని, _ _ వరకూ వాయిదా వేయడం ఎందుకు?
రెండు ఖాళీలలో ఒకే జవాబులు 1. పెరుగు తింటే ఆరోగ్యంగా పెరుగు తాము 2. అమ్మా ఆ ఏరు లోని గవ్వలు ఏరు 3. ఆ చెట్టు వేరు ఈ చెట్టు వేరు వేరు గా వున్నాయి 4. అమ్మ ని అడగనిదే నా స్కూటర్ అమ్మ ను 5. పాడు బడిన ఇంట్లో పాటలు పాడు తున్నారు ఏంటి 6. నూరు ఉల్లిగడ్డలు రోట్లో వేసి నూరు 7. ఈ ఉత్తరం తీసుకు వేళ్ళి ఉత్తరం దిక్కు ఇంట్లో ఇవ్వు 8. పొడి గా వున్న చోట వేప పొడి వేయండి 9. ఆ రాగి గిన్నె లోని రాగి సంకటి తీసుకుకరా